రాజర్షి జనకానంద
1952–1955 వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడిగా యోగానందులవారి మొదటి ఆధ్యాత్మిక వారసుడు
శ్రీ శ్రీ దయామాత
1955-2010 వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలు, యోగానందులవారి ఆధ్యాత్మిక వారసురాలు
శ్రీ శ్రీ మృణాళినీమాత
2011–2017 వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలు, యోగానందులవారి ఆధ్యాత్మిక వారసురాలు
ఉమామాత
1947 నుండి ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసిని మరియు ఎస్.ఆర్.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సభ్యురాలు
స్వామి భక్తానంద
60 సంవత్సరాలపైగా ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసి; శ్రీ యోగానందగారిని 1939లో కలిశారు
ముక్తిమాత
60 సంవత్సరాలుగా ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసిని; శ్రీ యోగానందగారిని 1945లో కలిశారు
స్వామి శ్యామానంద
1971లో ఆయన పరమపదించే వరకూ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి.